28.2 C
Hyderabad
April 20, 2024 13: 46 PM
Slider హైదరాబాద్

మైసమ్మతల్లి దేవాలయ పున:నిర్మాణానికి వైభవంగా భూమి పూజ

#mysammatemple

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని గాంధీనగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ మైసమ్మతల్లి దేవాలయ పున:నిర్మాణ భూమి పూజ మహో త్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  తెరాస సీనియర్ నాయకులు  బండారి లక్ష్మా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా  బండారి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంలో తన వంతు సహాయ సహకారాలు అన్ని రకాలుగా అందజేస్తానని తెలిపారు.

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  బైరి నవీన్ గౌడ్, గూడ ఇంద్రయ్య, వేమూరి  మహేష్ గౌడ్ మరియు స్థానిక ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఆర్గ్యుమెంట్: చైనా వస్తువులు కొనకపోతే ఇండియాకే నష్టం

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు డెటాల్ సబ్బుల పంపిణీ

Satyam NEWS

విద్యా, వ్య‌వ‌సాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద‌పీట‌

Sub Editor

Leave a Comment