33.2 C
Hyderabad
April 25, 2024 23: 27 PM
Slider ఆంధ్రప్రదేశ్

షట్ అప్: సంస్కారం లేదా గాజులు తొడుక్కోలేదిక్కడ

nadhamuri warning

తమ బావ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని, జాగ్రత్తగా మాట్లాడాలని తాము గాజులు తొడుక్కోలేదని కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు బావమరిది నందమూరి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే అనే విషయాన్ని కూడా మర్చిపోయి సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమ బావను విమర్శిస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఇకపై మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.తాము నోరు తెలిస్తే మీ జాతకాలు బయటపడతాయని హెచ్చరించారు.

Related posts

పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు

Satyam NEWS

డెకాయిట్లు కూడా చేయని విధంగా వైసీపీ అక్రమాలు

Satyam NEWS

డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సేవలకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు

Satyam NEWS

Leave a Comment