25.2 C
Hyderabad
March 23, 2023 00: 39 AM
Slider తెలంగాణ

యురేనియంపై కేసీఆర్, కేటీఆర్ ప్రకటనపై హర్షం

pjimage (10)

నల్లమల్లలో యురేనియం తవ్వకాలపై శాసన సభ లో సీఎం కేసీఆర్,శాసన మండలి లో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం పై నాగర్ కర్నూల్ లోక్ సభ సభ్యుడు రాములు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల మనసు తెలిసిన నాయకుడు,ప్రకృతి ప్రేమికుడు సీఎం కేసీఆర్ అందుకు అనుగుణంగానే నేడు శాసన సభ లో యురేనియం పై స్పష్టత నిచ్చారని ఆయన అన్నారు. ఇప్పటివరకు నల్లమల్ల లో ఎక్కడ యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు అని మరోమారు సభ సాక్షిగా చెప్పారని ఇది హర్షణీయమని ఆయన అన్నారు. అవసరం అయితే సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం అని చెప్పడం గొప్ప నిర్ణయం అని ఆయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికైనా అనవసర ఆరోపణలు మానుకోవాలని కోరుతున్నానని రాములు తెలిపారు.

Related posts

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు

Satyam NEWS

సమంత ఒప్పుకుంటే యశోద సీక్వెల్స్ చేస్తాం

Bhavani

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

Bhavani

Leave a Comment

error: Content is protected !!