35.2 C
Hyderabad
April 20, 2024 16: 48 PM
Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూలు జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేస్ నమోదు

Nagarkarnool Collector

ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ లో పాల్గొని తిరిగి వచ్చిన నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన 32 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారికంగా వెల్లడించారు. అతడిని హైదరాబాద్  హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నాగర్ కర్నూలు పట్టణంలోని అతడు నివాసం ఉంటున్న వార్డులో శానిటేషన్ పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో 100%  లాక్ డౌన్ చేపట్టాలని అతడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడో వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచనలు జారీ చేశారు

Related posts

తిరుపతి గంగమ్మ రాజకీయాల్లోకి వచ్చిందా?

Satyam NEWS

హై కోర్టు తీర్పును పెడచెవిన పెడుతున్న జగన్ సర్కార్

Satyam NEWS

తొలిసారిగా రామానంద్ సాగర్ రామాయణం తెలుగులో

Satyam NEWS

Leave a Comment