28.2 C
Hyderabad
April 20, 2024 14: 49 PM
Slider హైదరాబాద్

వినాయకుని దర్శించుకున్న నందమూరి సుహాసిని

#suhasini

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కూకట్ పల్లి ఇన్చార్జ్ నందమూరి సుహాసిని శివశక్తి కల్చరల్ అసోసియేషన్ వారు రమ్యా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉప్పల పద్మా చౌదరి, డివిజన్ అధ్యక్షుడు షేక్ సత్తార్, కట్టానరసింగరావు, చౌదరి బాబాయ్,కొల్లాశంకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, సాంబశివరావు, దొరబాబు, ఆనందరావు,కాకర్ల గోపీ,శ్రీను కొల్లూరి,ఉమ,రేఖ,పూర్ణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎదుర్లంక- యానం బాలయోగి వారధిపై ఘోర రోడ్డు ప్రమాదం

Satyam NEWS

వార్ధక్యంతో ఒకరు, వైకల్యంతో మరొకరు మిస్సింగ్

Satyam NEWS

ఎన్నికల సమయంలో వాలంటీర్ లను విధులనుండి తప్పించాలి

Bhavani

Leave a Comment