18.7 C
Hyderabad
January 23, 2025 03: 53 AM
Slider హైదరాబాద్

వినాయకుని దర్శించుకున్న నందమూరి సుహాసిని

#suhasini

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కూకట్ పల్లి ఇన్చార్జ్ నందమూరి సుహాసిని శివశక్తి కల్చరల్ అసోసియేషన్ వారు రమ్యా గ్రౌండ్ లో నిర్వహిస్తున్న వినాయకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉప్పల పద్మా చౌదరి, డివిజన్ అధ్యక్షుడు షేక్ సత్తార్, కట్టానరసింగరావు, చౌదరి బాబాయ్,కొల్లాశంకర్, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, సాంబశివరావు, దొరబాబు, ఆనందరావు,కాకర్ల గోపీ,శ్రీను కొల్లూరి,ఉమ,రేఖ,పూర్ణ, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీసీ కెమెరాల పనితీరు పరిశీలించిన ఖమ్మం పోలీస్ కమిషనర్

Satyam NEWS

షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

నాయి బ్రాహ్మణులు, రజకులు ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

Leave a Comment