నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.
అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 10 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన నేడు మరణించారు.
ఎంతో కాలం పార్లమెంటు సభ్యుడుగా ఉన్న నంది ఎల్లయ్య బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి లాంటి వారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.