34.2 C
Hyderabad
May 19, 2025 16: 39 PM
Slider మహబూబ్ నగర్

కరోనాతో సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య మృతి

#NandiYellaiah

నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 10 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన నేడు మరణించారు.

ఎంతో కాలం పార్లమెంటు సభ్యుడుగా ఉన్న నంది ఎల్లయ్య బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి లాంటి వారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.

Related posts

కేంద్రానికి అబద్దాలు చెబుతూ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్న జగన్

Satyam NEWS

తెలంగాణ మాల మహానాడు నియామకాలు

Satyam NEWS

2న అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో బతుకమ్మ ఉత్సవాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!