33.2 C
Hyderabad
April 26, 2024 01: 54 AM
Slider మహబూబ్ నగర్

కరోనాతో సీనియర్ కాంగ్రెస్ నేత నంది ఎల్లయ్య మృతి

#NandiYellaiah

నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నంది ఎల్లయ్య కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ లో చేరగా పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 10 రోజుల పాటు చికిత్స అనంతరం ఆయన నేడు మరణించారు.

ఎంతో కాలం పార్లమెంటు సభ్యుడుగా ఉన్న నంది ఎల్లయ్య బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి లాంటి వారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.

Related posts

విపక్షాలపై పగ సాధించడం మంచిది కాదు

Satyam NEWS

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఢిల్లీ జోక్యం

Satyam NEWS

జ్ఞాన సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే

Satyam NEWS

Leave a Comment