37.2 C
Hyderabad
March 28, 2024 20: 57 PM
Slider నల్గొండ

జులై 3 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

#CITUC Hujurnagar

జులై 3న తలపెట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సూర్యాపేట జిల్లా  హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో మంగళవారం జరిగిన సిఐటియు,ఐ ఎన్ టి యు సి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్ణయించింది.

ఆ రోజు కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై మండల తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఇలాంటి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది.

ఈ సమావేశంలో సి ఐ టి యు జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు, కే వెంకన్న,జె సైదులు, వెంకటేశ్వర్లు,రామయ్య, శీను, అప్పయ్య తదిరులు పాల్గొన్నారు.

Related posts

చుక్కల భూముల సమస్యలు పరిష్కరించాలి

Bhavani

సిగ్గు మాలిన, దిక్కమాలిన సీఎం…!

Satyam NEWS

జనవరి 1న కాణిపాకంలో ప్రత్యేక ఏర్పాట్లు

Bhavani

Leave a Comment