ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిహెచ్ఎంసి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రామ్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. రాష్ట్ర యువనాయకులు ముఠా జైసింహ, ముషీరాబాద్ మరియు తెరాస సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
previous post