30.7 C
Hyderabad
April 19, 2024 08: 14 AM
Slider హైదరాబాద్

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

#muthagopal

ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్ర వజ్రోత్సవాలు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిహెచ్ఎంసి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా రామ్ నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. రాష్ట్ర యువనాయకులు ముఠా జైసింహ, ముషీరాబాద్ మరియు తెరాస సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

President election: ఫలితం ముందే తెలిసిన పోరాటం

Satyam NEWS

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

Satyam NEWS

ఘనంగా సైన్సు ఉత్సవం

Murali Krishna

Leave a Comment