30.7 C
Hyderabad
April 19, 2024 10: 11 AM
Slider ఆదిలాబాద్

వెనుకబడిన ఆదిలాబాద్ లో జాతీయ రహదారి

#IndrakaranReddy

ఆదిలాబాద్ జిల్లా  ఇచ్చోడ మండలం లోని రాగుగూడా, గేరిజాం ల మీదుగా ముక్ర వరకూ నిర్మించే జాతీయ రహదారి 44 కు నేడు రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రడ్డి భూమి పూజ చేశారు.

వెనుకబడిన ప్రాంతంలో నిర్మించే ఈ రహదారి వల్ల ఎంతో మేలుకలుగుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అదేవిధంగా అక్కడ చెక్ డ్యాంను కూడా ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తో బాటు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో  స్థానిక టిఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అధికారులు సిద్ధం కావాలి

Satyam NEWS

గ్రామ పంచాయితీ ట్రిబ్యునల్ ఏర్పాటు

Satyam NEWS

ములుగు లో గర్జించిన గౌడన్న

Satyam NEWS

Leave a Comment