32.2 C
Hyderabad
March 28, 2024 21: 23 PM
Slider ప్రకాశం

దర్శిలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ప్రకాశం దర్శిలో 2k రన్ ను ర్వహించారు. పొదిలి రోడ్డులోని ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వరకు జరిగిన ఈ రన్ ను జెడ్పి చైర్ పర్సన్ బూచేపల్లి ఎంకయమ్మ, ఎంపీడీవో కే కుసుమ కుమారి ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థిని, విద్యార్థులు ఈ 2k రన్ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2k రన్ లో జోహర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కూంబింగ్ఎఫెక్ట్:చత్తీస్‌ఘడ్‌లో 12మంది మావోల అరెస్ట్

Satyam NEWS

పోలీస్ విజిల్: మహిళలకు భరోసా డయల్ 100

Satyam NEWS

భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాంతి పండుగ

Satyam NEWS

Leave a Comment