27.7 C
Hyderabad
April 25, 2024 09: 56 AM
Slider నల్గొండ

నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక

#nayee brahmin

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ లో మంగళవారం నాయి బ్రాహ్మణ షాపు యజమానులతో సేవా సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

సూర్యాపేట జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి శిల్పా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో బెజవాడ కనకయ్య, లక్ష్మీనారాయణ, పిల్లుట్ల కృష్ణ ఆధ్వర్యంలో ఓటింగ్ ద్వారా జరిగిన ఎన్నికలో మిడసనమెట్ల సైదులు ఎన్నికైనారు.

ఈ కార్యక్రమంలో రాయంచు వెంకటేశ్వర్లు,సిహెచ్.సతీష్,ఎస్.ఉపేందర్ చంద్రశేఖర్,ఆవులపాటి శ్రీను,కొంగరి హనుమంతు,శిల్పా సుధాకర్,కంచర కుంట్ల రవి,కార్తీక్,నరేందర్,తదితరులు పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిధిని ఘనంగా సన్మానించారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సమగ్ర శిక్ష చిరు ఉద్యోగస్తులకు అన్ని శిక్షలే

Satyam NEWS

కరోనా నిర్మూలన సేవాకార్యక్రమాలలో ఉప్పల ట్రస్ట్

Satyam NEWS

పీఈటీ, పండిట్ టీచర్ల నల్ల బ్యాడ్జీల నిరసన

Bhavani

Leave a Comment