34.2 C
Hyderabad
April 19, 2024 19: 59 PM
Slider ముఖ్యంశాలు

కొత్త చీఫ్ సెక్రటరీ గా సోమేశ్ కుమార్

Somesh_Kumar

రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఎక్కువ సమయం ఈ బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం వల్ల సోమేశ్ కుమార్ ను నియమిస్తే స్థిరత్వం ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.

Related posts

క‌ళాశాల విద్యార్దుల‌తో విజయనగరం ఎస్పీ దీపిక ముఖాముఖీ

Satyam NEWS

సొంత ఖర్చుతో బోరు వేయిస్తున్న ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

ఉట్నూర్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన ఎల్. సైదారావు

Satyam NEWS

Leave a Comment