27.7 C
Hyderabad
April 25, 2024 10: 29 AM
Slider నల్గొండ

మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

#fishermen

తెలంగాణ మత్స్యకారుల మత్స్య కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది.  29 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 మందిలో 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక అయ్యారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలో ఈ నెల 7వ తేదీన సంఘ సమావేశం జరిగింది. నూతన అధ్యక్ష్య, కార్యదర్శులు శీలం శ్రీను, నల్లమేకల అంజయ్య, సహాయ కార్యదర్శులుగా మేకన్నబోయిన శేఖర్, వేముల రాములు, పిట్టల నాగేశ్వరరావు,కంటూ ఎల్లయ్య, ఉపాధ్యక్షులుగా నాగ సైదులు,పోసన పోయిన హుస్సేన్,దేశబోయిన వీరయ్య,గుండెబోయిన సముద్రం, భ్యూక్యా భూలి,మండ వెంకన్న,నార్ల వీరబాబు,ఎన్నికైనట్లు శీలం శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హుజూర్ నగర్ టిఆర్ఎస్ అభ్యర్ధికి పొంచిఉన్న గండం

Satyam NEWS

విజయవాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి

Satyam NEWS

విజయనగరం కార్పోరేషన్ తొలిఎన్నికలలో అతి తక్కువ పోలింగ్

Satyam NEWS

Leave a Comment