Slider కృష్ణ

విజయవాడలో పూర్తిస్థాయి పాస్ పోర్ట్ ఆఫీస్

#IndianPassport

విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్ పోర్ట్ ఆఫీస్ ఈరోజు నుంచి పూర్తి స్థాయిలో సేవలందిస్తుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కొత్త ఆఫీసు మంగళవారం ప్రారంభించారు. ఇన్నాళ్లూ పాస్ పోర్ట్ ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్ పోర్ట్ ఆఫీస్ కి పంపిస్తున్నారు. ఇకపై  విజయవాడ లోనూ ముద్రించనున్నారు. దీంతో పాస్ పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.

Related posts

ఫుట్ బాల్ నేపథ్యంలో హృద్యమైన ప్రేమకథ “డ్యూడ్”

Satyam NEWS

పట్టణ ప్రగతిని పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్ మను

Satyam NEWS

జగన్ వైఖరికి నిరసనగా తాడికొండలో భారీ ప్రదర్శన

Satyam NEWS
error: Content is protected !!