33.2 C
Hyderabad
April 26, 2024 01: 56 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణలో మారిన బ్యాంకు పని వేళలు

#canarabank

కరోనా లాక్ డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.

లాక్ డౌన్ కు సడలింపులు తెస్తూ ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.

ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది.

ఇంతకుముందు, లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా… బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.

Related posts

రెహ్మాతాబాద్ దర్గా ముతవల్లి తొలగింపు

Bhavani

గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Satyam NEWS

అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్ర: సీఎం జగన్‌

Satyam NEWS

Leave a Comment