34.2 C
Hyderabad
April 19, 2024 21: 20 PM
Slider తూర్పుగోదావరి

పోలీసుల అండ కోరిన యువ జంట

#EGPolice

కులాంతర వివాహం చేసుకున్న ఒక యువ జంట తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ సంఘటన జరిగింది.

తాము కులాంతర వివాహం చేసుకున్నామని, తమ ఇళ్లలో దాన్ని అంగీకరించినందున తమకు ఆందోళనగా ఉందని వారు తెలిపారు.

అందుకే తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ ని వారు ఆశ్రయించారు. ఆకుల మణికంఠ, కర్రి వందన అనే ఈ ఇద్దరు పోలీసులకు తమ ఇబ్బంది చెప్పారు.

తన తల్లిదండ్రులు నుండి తన భర్త కు ప్రాణహాని ఉందంటూ వందన ఆరోపించింది.

Related posts

మైనారిటీ ఓట్ల కోసం సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలు

Satyam NEWS

లెక్క తప్పింది కోడెల కొట్టేసింది ఎక్కువే

Satyam NEWS

“అన్నం పరబ్రహ్మ స్వరూపం…”..అన్న వేదోక్తికి అనుగుణంగా……

Satyam NEWS

Leave a Comment