కులాంతర వివాహం చేసుకున్న ఒక యువ జంట తమ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఈ సంఘటన జరిగింది.
తాము కులాంతర వివాహం చేసుకున్నామని, తమ ఇళ్లలో దాన్ని అంగీకరించినందున తమకు ఆందోళనగా ఉందని వారు తెలిపారు.
అందుకే తమకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ ని వారు ఆశ్రయించారు. ఆకుల మణికంఠ, కర్రి వందన అనే ఈ ఇద్దరు పోలీసులకు తమ ఇబ్బంది చెప్పారు.
తన తల్లిదండ్రులు నుండి తన భర్త కు ప్రాణహాని ఉందంటూ వందన ఆరోపించింది.