28.7 C
Hyderabad
April 20, 2024 10: 48 AM
Slider విశాఖపట్నం

NIA అదుపులో విశాఖ నావీ అధికారులు

#vizagnavy

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహించింది. గుజరాత్‌, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖలో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. దేశానికి చెందిన కీలక సమాచారాన్ని నేవీ అధికారుల ద్వారా పాక్‌ గూఢాచారులు తస్కరించినట్లు NIA గుర్తించింది. నేవీ అధికారులను మనీ ట్రాప్‌ కేసులో ఇరికించడంతో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. విశాఖలో 12 మంది నేవీ అధికారులను పాక్‌ గూఢాచారులు మనీట్రాప్‌ చేశారు. దీంతో ముంబై, గుజరాత్‌, విశాఖలో పలువురిని NIA అదుపులోకి తీసుకున్నది. 4 చోట్ల సోదాల్లో ఎలక్ట్రానిక్‌ డివైజర్స్‌, సిమ్‌కార్డులు, పలు కీలక పత్రాలను స్వాధీనం NIA అధికారులు చేసుకున్నారు.

Related posts

కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

Satyam NEWS

కెనడాలో TDF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ

Satyam NEWS

ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి మానవత్వం చాటుకున్నసిఐ

Satyam NEWS

Leave a Comment