34.2 C
Hyderabad
April 19, 2024 19: 36 PM
Slider ప్రత్యేకం

ఫైనల్ జస్టిస్: ఆ నలుగురికి ఉరి అమలు

nirbhaya culprits

దేశం మొత్తం ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. నిర్భయ సమూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన నలుగురికి ఉరి శిక్ష అమలు జరిగింది. వారి ముఖాలను కప్పి తీహార్ జైలులో ఉరి తీసేశారు. 5.32కు నలుగురిని ఉరితీశారు. వారి ఉరి శిక్షను చూసేందుకు జైలు బయట వేలాది మంది వేచిఉన్నారు. కరోనా భయాన్ని కూడా పక్కన పెట్టి నిర్భయకు న్యాయం జరిగే క్షణాలను ఆస్వాదించాలని వారు జైలు వద్దకు తరలి వచ్చారు.  

Related posts

మ్యాడ్ నెస్: మానవత్వం మరచి మంటల్లో కాల్చి

Satyam NEWS

చేసిన తప్పు తెలుసుకుని ఆత్మహత్య చేసుకున్నాడేమో

Satyam NEWS

కరోనా వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment