26.2 C
Hyderabad
February 13, 2025 22: 15 PM
Slider ప్రత్యేకం

ఫైనల్ జస్టిస్: ఆ నలుగురికి ఉరి అమలు

nirbhaya culprits

దేశం మొత్తం ఎదురు చూసిన క్షణాలు వచ్చేశాయి. నిర్భయ సమూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులైన నలుగురికి ఉరి శిక్ష అమలు జరిగింది. వారి ముఖాలను కప్పి తీహార్ జైలులో ఉరి తీసేశారు. 5.32కు నలుగురిని ఉరితీశారు. వారి ఉరి శిక్షను చూసేందుకు జైలు బయట వేలాది మంది వేచిఉన్నారు. కరోనా భయాన్ని కూడా పక్కన పెట్టి నిర్భయకు న్యాయం జరిగే క్షణాలను ఆస్వాదించాలని వారు జైలు వద్దకు తరలి వచ్చారు.  

Related posts

కోడి కత్తి డ్రామా: ఇప్పటికైనా దళిత బిడ్డకు క్షమాపణ చెప్పండి

mamatha

మీరు మా సినిమా చూడండి…మేము మీ సినిమా చూస్తాం…

Satyam NEWS

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

mamatha

Leave a Comment