37.2 C
Hyderabad
March 28, 2024 18: 47 PM
Slider జాతీయం

ట్రయిల్ హ్యాంగ్ :నిర్భయ దోషుల ఉరికి డమ్మీ ఏర్పాట్లు

Nirbhaya-case-1

నిర్భయ దోషుల ఉరికి సమాయత్తమవుతున్నారు తీహార్ జైలు అధికారులు . ఈ నెల 16న ఇసుక బస్తాలతో వారిని డమ్మీ ఉరి తీయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. బక్సర్ జైలు నుంచి కొనుగోలు చేసిన కొత్త ఉరి తాళ్లతో వారిని తీయనున్నట్లు తెలిపారు.దోషులు పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసి,ఇసుక బస్తాలకు ఉరి తాళ్లు బిగించి డమ్మీ ఉరి తీయాలని దీనిని ప్రయోగం చేసిచూస్తామని పేర్కొన్నారు. జైలులోని 3వ నంబరు గదిలోని ఉరి ప్రాంగణాన్ని దోషులు నలుగురినీ ఒకేసారి ఉరితీసేలా విస్తరించామన్నారు.ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు ఏర్పాట్లుచేశారు

Related posts

అధికారిక లాంఛాలను తిరస్కరించిన కుటుంబం

Satyam NEWS

గైడ్ లైన్స్: ఎరువు కొన్నవారికి బిల్లు ఇవ్వడం తప్పని సరి

Satyam NEWS

త‌ల్లుల ఖాతాల్లో 27.85 కోట్లు జ‌మ చేసిన సీఎం జగన్…!

Satyam NEWS

Leave a Comment