37.2 C
Hyderabad
March 29, 2024 18: 37 PM
Slider నిజామాబాద్

కండోలెన్స్: మాజీ జడ్పీ చైర్మన్ అశోక్ రాజు మృతి

ex zp chairmen

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన అశోక్ రాజ ఇకలేరు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన  మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1984 లోఅప్పటి చైర్మన్ కెవి నారాయణరెడ్డి సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న అశోక్ రాజా జడ్పీ చైర్మన్ గా రెండు సంవత్సరాలు బాధ్యతలు  నిర్వహించారు. మద్నూరు పంచాయతీ సమితి చైర్మన్ గా  కూడా ఆయన  గతంలో కొనసాగారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామం ఆయన స్వస్థలం.

Related posts

అత్యవసర చికిత్సపై అరుణ్ జైట్లీ

Satyam NEWS

మాగంటి బాబు కుటుంబానికి చంద్రబాబు పరామర్శ

Satyam NEWS

తీహార్ జైల్ కు శరత్ చంద్రారెడ్డి

Murali Krishna

Leave a Comment