33.2 C
Hyderabad
April 26, 2024 01: 58 AM
Slider కృష్ణ

ఏపిలో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇది

#peddireddy

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు లేనట్లే. ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వస్తున్న వేళ మంత్రి ఈ విధంగా స్పందించారు. ముందస్తుకు వెళ్లే ఆలోచన వైకాపాకు లేదని చెప్పారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయన్నారు. వైకాపా బలంగా ఉందని.. తమకు వేరే పార్టీలతో పొత్తు అవసరం లేదని పెద్దిరెడ్డి చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు వేరే పార్టీలపై ఆధారపడుతున్నారని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గురించి తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు..

Related posts

రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర అడుగులు

Satyam NEWS

ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ

Murali Krishna

ఉప్పల్  ప్రజల కోసం, ప్రగతి కోసం  ప్రభాకర్ ని గెలిపించండి

Satyam NEWS

Leave a Comment