27.7 C
Hyderabad
March 29, 2024 03: 26 AM
Slider ప్రపంచం

నాట్ ఇన్ థట్ వే :భారత్ పై మలేసియా ప్రతీకారామా?

no revenge malasia

కశ్మీరుపై భారత ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ మలేషియా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆ దేశం నుంచి పామాయిల్ దిగుమతులను భారత్ నిలిపివేయడం తో భారతదేశంపై ప్రతీకారం తీసుకుంటామని ఎలానుకుంటున్నారని మలేషియా ప్రధాని మహతిర్ మొహమ్మద్ సోమవారం వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేంత పెద్దస్థాయిలో తాము లేమని, ఈ సమస్యను ఎదుర్కోవడానికి మార్గాలను వెతుక్కోవలసి ఉంటుందని మలేషియా పశ్చిమ కోస్తా ప్రంతంలోని లాంగ్‌కావి దీపంలో మీడియాతో మాట్లాడుతూ మహతిర్ అన్నారు.

Related posts

నేను తొలేళ్ల రోజునే అమ్మవారిని దర్శనం చేసుకుంటా…!

Satyam NEWS

రైతు శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు

Satyam NEWS

ఉపాధ్యాయ స‌మ‌స్య‌ల‌ సాధనకు ప్ర‌భుత్వంపై యుద్దానికి కార్యాచర‌ణ‌

Satyam NEWS

Leave a Comment