37.2 C
Hyderabad
March 29, 2024 19: 05 PM
Slider ప్రత్యేకం

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ 23న

#Tirupati

తిరుపతి లోక్ సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది.

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి సాధారణ ఎన్నికలలో గెలిచిన వైసీపీ నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ అకస్మిక మరణం కారణంగా ఆ స్థానం ఖాళీ అయింది.

ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఉప ఎన్నిక జరగబోతున్నది. తెలుగుదేశం పార్టీ ఈ స్థానానికి ఇప్పటికే తన అభ్యర్ధిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని ప్రకటించింది.

అధికార వైసీపీ తన అభ్యర్ధిగా గురుమూర్తిని ప్రకటించింది. జనసేన, బిజెపి తన అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంది.

Related posts

కెసిఆర్ ను కలిసిన సండ్ర

Bhavani

ప్రయోగాత్మకంగా ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టులు

Satyam NEWS

కృష్ణా నది ఒడ్డున 24 గంటల పోలీసు పహారా

Satyam NEWS

Leave a Comment