30.7 C
Hyderabad
April 24, 2024 00: 40 AM
Slider హైదరాబాద్

మంత్రి ఆదేశంతో సెల్లార్ నీటిని క్లియర్ చేసిన అధికారులు

#lbnagar

నిన్న రాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ లోని హుడా కాంప్లెక్స్ లో డ్రైనేజ్ పొంగి పొర్లింది. కొన్ని అపార్ట్మెంట్ లలోని సెల్లార్లలో వరద నీరు పొంగి ప్రవహిస్తున్నది.

విషయం తెలుసుకున్న మంత్రి సబితాఇంద్రా రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాల మేరకు హుడా కాంప్లెక్స్ లో పర్యటించి సమస్యలు తెలుసుకున్న డి.సి.కృష్ణయ్య, ఇ.ఇ. హరిలాల్ హుటాహుటిన ఆ ప్రాంతంలో పర్యటించారు.

కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ టి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి, హుడా షా అసోసియేషన్ అధ్యక్షులు అనూప్ రాజ్, ఉద్యమ నాయకులు కొండా గిరిగౌడ్, గుండె నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు అన్నదానంతో పుట్టిన వేడుకలు

Satyam NEWS

ఇద్దరు నానీలకు మళ్లీ మంత్రి పదవి యోగం?

Satyam NEWS

మోటార్ సైకిల్ పై నుండి పడి యువతి మృతి

Satyam NEWS

Leave a Comment