35.2 C
Hyderabad
April 24, 2024 12: 34 PM
Slider విజయనగరం

20వ తేదీన కొప్పుల వెలమ వనభోజన కార్యక్రమం

On 20th Koppula Velama Vanabhojana program

ఈ నెల 20 వ తేదీన విజయనగర శివారు తోటల్లో నిర్వహిస్తున్న కొప్పుల వెలమ వనభోజన కార్యక్రమానికి జిల్లా ఇంచార్జి మంత్రి బూడి ముత్యాల నాయుడు హాజరవుతున్నారని మాజీ ఎంఎల్సీ గాదె శ్రీనివాసులనాయుడు తెలిపారు. జయనగరం కామాక్షి నగర్ లో కొప్పలవెలమ సంక్షేమ భవన్ ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని తెలియజేసారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొప్పుల వెలమ సామాజిక వర్గం నిర్వహిస్తున్న ఈ మూల పాల్గొనమని ఆయనకు ఆహ్వానం పంపామని తెలిపారు.గడచిన రెండేళ్లుగా కరోనా తో…కొప్పలవెలమ సంఘం ఆధ్వర్యంలో కలిసి కట్టుగ ఏ ఒక్క కార్యక్రమం నిర్వహించడం జరగలేదని ఆయన అన్నారు.

కానీ ప్రస్తుతం… ఈ కార్తీక మాసంలో కొప్పలవెలమలంతా కలిసి కట్టుగా ఉంటూ..సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్న మీదట…మొత్తం రెండు జిల్లాలో ఉన్న కొప్పలవెలమలను అంతా రావాలనే ఉద్దేశ్యం తో ఈ పిక్ నిక్ ఏర్పాటు చేసామని… నిర్వాహకులు… తెలిపారు. అదే రోజు.. నగరంలో జేఎన్టీయూ సమీపంలో ధనలక్ష్మి జ్యూయెల్లరీ వారి మామిడి తోటలో జరగనున్న కార్తీక వన మహోత్సవం కూ కొప్పలవెలమ బంధువులు అంతా హాజరు కావాలని….సంఘం సభ్యులు అంతా ఒక్కత్రాటిపై వచ్చి.. ఈ విషయాన్ని తెలియజేసారు.

Related posts

ఫేక్ సర్టిఫికెట్ ల ముఠా గుట్టురట్టు

Bhavani

కార్తీక మాసం: పరమ పవిత్రమైన శ్రీ అమరేశ్వరస్వామి ఆలయం

Bhavani

బిజెపి మహిళా మోర్చా అసెంబ్లీ ముట్టడి యత్నం

Satyam NEWS

Leave a Comment