28.7 C
Hyderabad
April 25, 2024 06: 06 AM
Slider అనంతపురం

ట్రాజెడీ: ఢీకొన్న లారీల్లో ఒకరు సజీవ దహనం

#Ananathapuram Accident

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు  ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి. రెండు లారీలు ఢీకొనడంతో వచ్చిన మంటలలో ఒకరు సజీవ దహనం అయ్యారు.  అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ ఘోరం జరిగింది.

మండలంలోని కడప రోడ్డులో  ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీ కొన్నాయి.  ఈ ఘటనలో ఒక లారీలో మంటలు వ్యాపించడంతో  ఒకరు సజీవదహనం అయ్యారు. ఇంకా మరో ఇద్దరికి  గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Related posts

దాసన్నపేట సభా స్థలిని పరిశీలించిన ఆదితీగజపతిరాజు

Satyam NEWS

పట్టణ పరిశుభ్రతలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి

Satyam NEWS

తిరుమల బ్రహ్మోత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వానం

Satyam NEWS

Leave a Comment