30.7 C
Hyderabad
April 19, 2024 08: 40 AM
Slider చిత్తూరు

తిరుపతి గరుడ వారధి పనుల్లో అపశృతి

#garuda varadhi

తిరుపతి లోని గరుడ వారధి పనుల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కి విద్యుత్ షాక్ మృతి చెందారు.

తిరుపతి లీలామహల్ జంక్షన్ వద్ద ఈ  ఘటన జరిగింది.

మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన మజ్ను (47) గా అలిపిరి పోలీసులు గుర్తించారు.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని  రుయా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సి.ఐ దేవేంద్ర కుమార్ తెలిపారు

Related posts

పోలీసులు కళ్లముందే… కర్ఫ్యూ నిబంధనలు… హుష్ కాకి..!

Satyam NEWS

దళితుల జనావాసాలలో విష సర్పాలు

Satyam NEWS

చక్ర స్నానంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment