తిరుపతి లోని గరుడ వారధి పనుల్లో విధులు నిర్వహిస్తున్న వ్యక్తి కి విద్యుత్ షాక్ మృతి చెందారు.
తిరుపతి లీలామహల్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది.
మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన మజ్ను (47) గా అలిపిరి పోలీసులు గుర్తించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సి.ఐ దేవేంద్ర కుమార్ తెలిపారు