రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని లింగందనా గ్రామానికి చెందిన మహిళ సర్పంచ్ మయూరి కరోనా టీకా వికటించడంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఈ నెల 12 వ తేదీన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ షీల్డ్ టీకా లను వేశారు అయితే టీకా తీసుకున్నాక టీకా వికటించి సర్పంచ్ మృతి చెందింది.
అయితే గ్రామానికి రంగారెడ్డి జిల్లా వైద్య అధికార యంత్రాంగంతో జిల్లా వైద్య అధికారి గ్రామానికి చేరుకొని శాంపిల్ సేకరణ కోసం వస్తున్నట్లు తెలుస్తోంది..