27.7 C
Hyderabad
April 26, 2024 03: 13 AM
Slider రంగారెడ్డి

కరోనా టీకా వికటించి మహిళ సర్పంచ్ మృతి?

#coronavaccine

రంగారెడ్డి జిల్లా కేశం పెట్ మండలంలోని లింగందనా గ్రామానికి చెందిన మహిళ సర్పంచ్ మయూరి కరోనా టీకా  వికటించడంతో  మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఈ నెల 12 వ తేదీన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ షీల్డ్ టీకా లను వేశారు అయితే టీకా తీసుకున్నాక టీకా వికటించి సర్పంచ్ మృతి చెందింది.

అయితే గ్రామానికి రంగారెడ్డి జిల్లా వైద్య అధికార యంత్రాంగంతో జిల్లా వైద్య అధికారి గ్రామానికి చేరుకొని శాంపిల్ సేకరణ కోసం వస్తున్నట్లు తెలుస్తోంది..

Related posts

అమరావతే రాజధాని అని బి.జె.పి. స్పష్టంగా చెప్పింది

Satyam NEWS

T20 cricket: ఆస్ట్రేలియాకు చేరుకున్న గర్ల్ ఫ్రండ్స్

Satyam NEWS

పార్ట్ టైం ఉపాధ్యాయులా? హమాలీలా?

Satyam NEWS

Leave a Comment