27.7 C
Hyderabad
April 26, 2024 05: 03 AM
Slider కృష్ణ

కృష్ణాజిల్లాలో ఐదు చోట్ల పిడుగుపాటు: ఒకరి మృతి

#thunderbolt

కృష్ణాజిల్లా గన్నవరం మండలంలో ఒకే చోట ఐదు చోట్ల పిడుగులు పడటంతో ప్రజలు భయాందోళనలో పడిపోయారు.

గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కూడా జరిగింది.

ట్రాక్టర్ తో పొలం దున్నుతున్న  వ్యక్తిపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గన్నవరం మండలం  తెంపల్లి గ్రామంలో తాటి చెట్టు పై పిడుగు పడి మంటలు చెలరేగాయి.

విజయవాడ రూరల్ మండలం నిడమానూరు రామనగర్ లో బిల్డింగ్ పైన పిడుగు పడడంతో బిల్డింగ్ పెచ్చులు ఊడి పక్కనే ఉన్న రేకులు షెడ్డుపై పడ్డాయి.

రేకులు పగిలి ఇంట్లోకి దూసుకుపోవడం తో 5 సం ల  షహీనా అనే పాపకి స్వల్ప గాయాలు తగిలాయి.

Related posts

బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం

Satyam NEWS

రెండు మండలాలకు రెండు నెలల నుంచి ఒకే తహసిల్దారా..!?

Satyam NEWS

మాల ఉద్యోగుల చైతన్య సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment