39.2 C
Hyderabad
March 28, 2024 16: 12 PM
Slider రంగారెడ్డి

ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో పైలెట్ మృతి

#Outer Ring Road

ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కొత్వాల్ గూడ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి గచ్చిబౌలి వెళ్తున్న క్యాబ్ కొత్వాల్ గూడా వద్దకు రాగానే లారీని వెనుక నుంచి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో క్యాబ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ పైలెట్ మహేందర్ సింగ్ అక్కడికక్కడే మరణించారు.

డ్రైవర్ శివ శంకర్ కు తీవ్ర గాయాలు తగలడంతో ఆస్పత్రికి తరలించారు.

Related posts

కాంట్రవర్సీ: స్వామీ చెప్పవా లోకేష్ కరెక్టా సుబ్బారెడ్డా?

Satyam NEWS

ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీకి డెమోక్రసీ అవార్డు

Satyam NEWS

విద్యా మంత్రికి సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం

Satyam NEWS

Leave a Comment