34.2 C
Hyderabad
April 19, 2024 20: 12 PM
Slider కడప

బద్వేల్ జాతీయ రహదారిపై ప్రమాదంలో ఒకరి మృతి

#Budwel Accident

కడప జిల్లా మైదుకూరు-బద్వేల్ జాతీయ రహదారిపై నేడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

జెడ్ కొత్తపల్లె గ్రామ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రొద్దుటూరు నుండి నెల్లూరు కి టాటా ఏసీ బండి లో వెళ్తుండగా  జడ్. కొత్త పల్లి వద్ద చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంపై బి. మఠం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు

Related posts

పి.వి రావు మాల మహానాడు అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం

Satyam NEWS

ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమం తిరుపతి నుంచే శ్రీకారం

Satyam NEWS

ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

Satyam NEWS

Leave a Comment