ఎన్ కౌంటర్ లో కాల్చి చంపినా ఈ మృగాళ్లకు బుద్ధి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు మరో దారుణం జరిగింది. తుర్కయాంజల్ కు చెందిన ఒక మహిళా పై నలుగురు యువకులు అత్యాచారం చేశారు.
ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.