37.2 C
Hyderabad
March 29, 2024 18: 39 PM
Slider ముఖ్యంశాలు

మరో రేప్ అండ్ మర్డర్: ఎన్ కౌంటర్ చేస్తున్నా బుద్ధి లేదు

suicde and black men

ఎన్ కౌంటర్ లో కాల్చి చంపినా ఈ మృగాళ్లకు బుద్ధి రావడం లేదు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నేడు మరో దారుణం జరిగింది. తుర్కయాంజల్ కు చెందిన ఒక మహిళా పై నలుగురు యువకులు అత్యాచారం చేశారు.

ఆ తర్వాత ఆమెను అతి కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఇసుక మాఫియా,ఎస్ఐపై పిర్యాదు

Satyam NEWS

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

Satyam NEWS

ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్ధికంగా ఆదుకునే బడ్జెట్

Satyam NEWS

Leave a Comment