35.2 C
Hyderabad
April 20, 2024 16: 42 PM
Slider ఆధ్యాత్మికం

నవనీత కృష్ణుడు గా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి

Ontimitta

కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం నవనీత కృష్ణ అలంకరణంలో దర్శనం ఇచ్చారు. ఈ వేడుకలను టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో వేదపండితులు, టీటీడీ అధికారులు మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా నిర్వహించారు.

వాహన సేవలు ఆలయం లోపలే ఉంచి ఊరేగిపు నిర్వహించ కుండా పూజలు నిర్వహించారు. ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 6నుంచి 6.30 లోపు ఏకాంతగా పూజలు జరుపుతున్నారు. ఏడవ తేదీ సాయంత్రం స్వామి వారి కళ్యాణం ను వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ పది రోజుల పాటు ఆలయం లోపల వాహన సేవలు,కల్యాణం భక్తులకు ప్రవేశం లేకుండా కేవలం టీటీడీ అధికారులు,అర్చకులు,మంగళ వాయిద్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Related posts

పిఠాపురంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ బ్ర‌హ్మోత్స‌వాలు

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల మూసివేత

Satyam NEWS

గోరఖ్ నాథ్ ఆలయంలో బాంబు కలకలం: ఒకరి అరెస్టు

Satyam NEWS

Leave a Comment