37.2 C
Hyderabad
March 29, 2024 18: 50 PM
Slider కృష్ణ

కనకదుర్గ అమ్మవారికి ఏడువారాల నగలు

#KanakadurgaTemple

కృష్ణాజిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఓ భక్తుడు భారీగా కానుకలు సమర్పించాడు.

విజయవాడ ఎన్‌ఆర్ఐ తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడు రూ.45 లక్షల విలువైన ఏడువారాల వజ్రాల నగలను అందించాడు. 

దుర్గగుడి ఈవో సురేశ్ బాబుకు వాటిని అందించి, ఆయన కుటుంబం ఆశీర్వాదం తీసుకుంది.

అమ్మవారికి ప్రతి గురువారం నగలను అలంకరిస్తామని ఆలయ పండితులు తెలిపారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం డీఎస్పీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Sub Editor

ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య

Bhavani

ఫోర్జ‌రీ సంత‌కంపై సీసీఎస్‌లో బండి సంజ‌య్‌ ఫిర్యాదు

Sub Editor

Leave a Comment