33.2 C
Hyderabad
April 26, 2024 02: 54 AM
Slider ముఖ్యంశాలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విజయనగరం ఓఎస్డీ పర్యటన..!

#VijayanagaramOSD

పంచాయతీ ఎన్నికల దృష్ట్యా… సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా జిల్లా ఎస్పీ పటిష్ట మైన భద్రతా చర్యలు తీసుఃఉంటున్నారు.

ఇప్పటికే పార్వతీ పురం ప్రాంతంలో ఓఎస్డీ సూర్య చంద్ర రాజు ఆ ఏరియాలోనే ఉంటూ భద్రత ను పర్యవేక్షిస్తున్నారు.

ఈ నేపథ్యంలో నే  పంచాయతీ ఎన్నికలు జరిగే మావోయిస్టు ప్రభావిత ఏజన్సీ గ్రామాలైన శ్రిరంగంపాడు, గోయ్యిపాక, బీరుపాడు, కొండు కుప్ప, గొరడ మొదలైన ప్రాంతాలను ఎల్విన్ పేట సీఐ టివి తిరుపతి రావు తో కలిసి పర్యటించారు.

ప్రజలను స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించు కోవాలని ఈ సందర్భంగా కోరారు.

Related posts

కొల్లాపూర్ దర్గా అభివృద్ధికి ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకు

Satyam NEWS

నాడు బ్రిటిష్, నేడు కేసీఆర్ పాలన రెండు ఒకటే

Satyam NEWS

రెండు వేల కుటుంబాలకు మూడు టన్నుల అరటి పండ్లు

Satyam NEWS

Leave a Comment