బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. తిరుమల మోడ్రన్ జిన్నింగ్ మిల్లు, డీప్ ట్రేడర్ యజమాని, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నాగుల వెంకటేశ్వర్లు సమకూర్చిన నిత్యావసరాలను 30 మంది పద్మశాలి నిరుపేదలకు అందచేశారు. బియ్యం, కూరగాయలు ప్యాకెట్లుగా తయారు చేసి మున్సిపల్, పోలీస్ సిబ్బంది కి కూడా అందచేశారు. వివిధ రకాల పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచారి, నాగుల వెంకటేశ్వర్లు, దుర్గా ప్రసాద్, రాజేందర్, మస్న పాండు, మహేష్, రఘరములు, నాగభూషణం, రాఘవేంద్ర గౌడ్, కృష్ణ గౌడ్, బొడ నర్సింహ, రమేశ్ష్, శేకర్ రెడ్డి , నారాయణ, శ్రీకాంత్, విజయ్, వేణు తదితురులు పాల్గొన్నారు.
previous post
next post