37.2 C
Hyderabad
March 28, 2024 19: 59 PM
Slider ప్రత్యేకం

పొల్యూషన్: విషవాయువులు పీల్చి 6 గురి మృతి

poison gas

పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో విష వాయువులు వెలువడి ఆరుగురు మరణించిన ఘటన చోటు చేసుకుంది. కరాచీ నగరంలోని కీమారీ ఓడరేవులో ఓ కార్గో షిప్ నుంచి కెమికల్ ట్యాంకులు దించుతుండగా విషవాయువు వెలువడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా , మరో 12 మంది శ్వాస సమస్యలతో ఆసుపత్రిలో చేరారు.

కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టగా దీనికి విచారణ జరిపి కారణమైన వారికి నోటీసులు జారీ చేశామని సింధ్ రాష్ట్ర సీఎం మురాద్అలీ షా తెలిపారు.

Related posts

ఎగుమతి చేసిన బియ్యానికి సీఎస్టీలో 2 శాతం రాయితీ

Satyam NEWS

13న రాజకీయాలకు అతీతంగా కాపునాడు ఐక్య సభ

Bhavani

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న సోనియాగాంధీ

Satyam NEWS

Leave a Comment