37.2 C
Hyderabad
March 29, 2024 20: 02 PM
Slider నిజామాబాద్

వైకుంఠ ధామ పనులను పరిశీలించిన ఎంపీడీవో

bichkunda 31

బిచ్కుంద మండలంలోని గుండె నెమ్లి గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామ పనులను ఎంపిడి ఓ ఆనంద్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు త్వరిగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు  సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పనులు పెండింగులో ఉంచవద్దని ఆయన ఆదేశించారు. ఇకనైనా జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడి ఒ పాటు ఎంపిటిసి ఫొరం అధ్యక్షులు సిద్దిరాములు, సర్పంచ్ రాణి కిష్టారెడ్డి ఉన్నారు.

Related posts

విశాఖపట్నం కలెక్టర్ కు సిఎం జగన్ ప్రశంస

Satyam NEWS

మర్డర్ బై మిస్టేక్: హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో విషాదం

Satyam NEWS

సమాధులు తొలగించినందుకు అందరూ క్షమించండి

Satyam NEWS

Leave a Comment