39.2 C
Hyderabad
March 28, 2024 16: 15 PM
Slider పశ్చిమగోదావరి

భక్తుల తో కిటకిటలాడుతున్న పంచారామ క్షేత్రం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం భక్తుల తో కిటకిట లాడింది. కార్తీక మాసం మూడవ సోమవారం కావ వెడంతో తెల్లవారుజాము నుంచి స్వామిని దర్శించుకొనుటకు భక్తజన సందోహం పోటెత్తింది. ఈరోజు శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఈరోజు కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే మహా పుణ్యం అని ఆలయ అర్చకులు అనిల్ తెలిపారు. ఈరోజు దీపదానం, సాలగ్రామ దానాలు చేస్తే మహా పుణ్యఫలం లభిస్తుందని అనిల్ అన్నారు.

Related posts

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

ఓటర్ జాబితా తయారీకి సహకరించాలి

Bhavani

నిత్యావసరాలు అందించిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment