30.7 C
Hyderabad
April 19, 2024 09: 10 AM
Slider కృష్ణ

కంకిపాడులో చైతన్య విద్యాసంస్థల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

#srichitanya

కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో చైతన్య విద్యా సంస్థల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు టీసీ ఇవ్వాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.  వివిధ రాష్ట్రాలు, వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గోశాల చైతన్య క్యాంపస్‌లో మొదటి సంవత్సరం పూర్తి చేశారు. సెకండ్ ఇయర్ మరో కాలేజ్‌లో చేరేందకు విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు అడుగుతున్నారు. ఇప్పటికే 1.40 లక్షలు చెల్లించామని, ఇంకా రూ.40 వేలు చెల్లించాలంటూ యాజమాన్యం నిరుంకశ వైఖరి ప్రదర్శిస్తోందని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫీజ్ చెల్లిస్తే టీసీ ఇస్తామంటూ కాలేజ్ యాజమాన్యం చెప్పడంతో విద్యార్థుల తల్లి దండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

త్రినాథ్ పెదిరెడ్ల ఇక లేరు

Satyam NEWS

సినీ దిగ్గజాల సమక్షంలో దాసరి ఫిల్మ్ అవార్డ్స్

Satyam NEWS

నల్లగొండ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

Bhavani

Leave a Comment