28.7 C
Hyderabad
April 20, 2024 08: 35 AM
Slider అనంతపురం

వాలంటీర్ల వ్యవస్థ అంటే పెత్తందారీ వ్యవస్థ మాత్రమే

#paritalasreeram

రెండు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి శూన్యమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో వాలంటీర్ లను ఏర్పాటు చేసి పెత్తందారీ విధానాలు అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో పాలన జరగడం లేదు.. ఇది ఒక స్టార్టప్ కంపెనీ లాగా ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

గ్రామాల్లో కేసులు పెట్టి అధికార పార్టీ ప్రజలను భయపెట్టి ఉండవచ్చు…గ్రామాల్లో ప్రజలు ఎదురు తిరిగే రోజులు వస్తాయి అని ఆయన అన్నారు.

ముష్టికోవెల గ్రామంలో  కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ప్రశాంతంగా వున్న గ్రామాల్లో కూడా అశాంతి రేపుతున్నారని, ఢాబాల్లో ఏ సి గదులు ఏర్పాటు చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.

కర్ణాటక అక్రమ మద్యం రాకెట్ నడిపిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

Related posts

యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి

Satyam NEWS

రాయలసీమ ప్రాజెక్టులన్నీ నింపేయాలి

Satyam NEWS

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

Satyam NEWS

Leave a Comment