33.2 C
Hyderabad
April 26, 2024 02: 39 AM
Slider ముఖ్యంశాలు

డిసెంబర్ 7 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

#parliament

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ సమావేశాలలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం వున్నది. గుజరాత్ ఎన్నికలు పూర్తి ఐన తర్వత ఈనికలు జరుగుతున్నాయి. అలాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కీలక దశకు చేరుకున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Related posts

బేతని చర్చ్ లో క్రిస్మస్ కానుకల పంపిణీ

Satyam NEWS

డామిట్ కథ అడ్డం తిరిగింది: ఏపి ఉద్యోగులలో చీలిక

Satyam NEWS

ఇంప్రీచ్ రైట్స్:వ్యక్తి గత స్వేచ్ఛను హరిస్తున్నామీడియా

Satyam NEWS

Leave a Comment