పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ ఏడాది డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ సమావేశాలలో అనేక కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం వున్నది. గుజరాత్ ఎన్నికలు పూర్తి ఐన తర్వత ఈనికలు జరుగుతున్నాయి. అలాగే కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కీలక దశకు చేరుకున్న సమయంలో జరుగుతున్న ఈ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.