స్వాతంత్ర సమరయోధుడు స్వరాజ్య ఏకీకరణ చేసిన భారత దేశపు ఉక్కు మనిషి భారత తొలి ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ జయంతి ఉప్పల్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామంతపూర్ మెయిన్ రోడ్ లో పటేల్ విగ్రహనికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ , హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావులు పూల మాలలు వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో డివిజన్ హబ్సిగూడ ప్రధాన కార్యదర్శులు, ఎల్లా చారి, చింతకింది ప్రవీణ్,రామంతపూర్ ప్రధాన కార్యదర్శులు సంకూరీ కుమారస్వామి, ఉలుగొండ నారాయణ దాస్,
సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, రవీందర్ రెడ్డి జగదీష్, తాళ్ల బాల కృష్ణ, వల్లపు జగన్ యాదవ్, ఉప్పి యాదవ్, పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి, వేముల వెంకట్ రెడ్డి, , వేముల తిరుపతయ్య,ఆశాజీ, సువర్ణ సిండే, ముసి గంపల శివ, అల్లాడి నిరంజన్ గౌడ్, శైలేందర్, అంజయ్య పటేల్, తమ్మలి రవి, పడితే నాయక్,లు పాల్గొన్నారు