36.2 C
Hyderabad
April 24, 2024 19: 02 PM
Slider ఆధ్యాత్మికం

శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

#mittapally

పవిత్రోత్సవాలకు ముస్తాబవుతున్న మట్టపల్లి మహా క్షేత్రం

ఈనెల 23వ,తేదీ నుండి 26వ,తేది వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలో నెలవైన స్వయంవ్యక్త శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు,దేవస్థాన ఈఓ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి 23వ,తేదీ శుక్రవారం అంకురార్పణ,25వ,తేదీ  దేవతా స్థాపన,26న,శ్రీ లక్ష్మీనృసింహ స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి ఈటెల

Satyam NEWS

కరోనాపై అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధుల

Satyam NEWS

అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించాలనే కుట్రను విరమించుకోవాలి

Satyam NEWS

Leave a Comment