23.7 C
Hyderabad
September 23, 2023 09: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

10VZVISKTEMPLE

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అయితే పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. సర్వ దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.

Related posts

కేంద్రం ప్రవేశ పెట్టిన అద్భుతమైన పథకం ఈ శ్రమ్

Satyam NEWS

హుజూర్ నగర్ అదనంగా మరొక ATM ఏర్పాటు చేయాలి

Satyam NEWS

ఎంపి రఘురామ పై ఎస్ సి ఎస్టీ కేసు నమోదు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!