37.2 C
Hyderabad
March 29, 2024 17: 23 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

10VZVISKTEMPLE

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అయితే పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. సర్వ దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.

Related posts

కోర్టూ కేసీఆరూ మధ్య నలిగిపోతున్న ఆర్టీసీ కార్మికులు

Satyam NEWS

మళ్లీ కుక్క బుద్ధి ప్రదర్శించిన చైనా

Satyam NEWS

34 మంది మిలీషియా సభ్యుల లొంగుబాటు

Bhavani

Leave a Comment