31.2 C
Hyderabad
February 11, 2025 19: 52 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి పవిత్రోత్సవాలు

10VZVISKTEMPLE

విజయవాడ లోని ఇంద్రకీలాద్రి పై వైభోవోపేతంగా పవిత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంద్రకీలాద్రి లో పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నాయి. అయితే పవిత్రోత్సవాల సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆలయ బాధ్యులు తెలిపారు. సర్వ దోష నివారణకు ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నామని అర్చకులు తెలిపారు.

Related posts

పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు

Satyam NEWS

దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ

Murali Krishna

జగన్ అక్రమాస్తుల కేసు డిసెంబర్ 6కి వాయిదా

Satyam NEWS

Leave a Comment