33.2 C
Hyderabad
April 26, 2024 01: 21 AM
Slider ప్రత్యేకం

పరిహారం కోసం పవన్ కళ్యాణ్ పవిత్ర దీక్ష

#PawanKalyan

తుపాను వల్ల నష్టపోయిన రైతాంగానికి పరిహారంగా 35వేల రూపాయలు, తక్షణ సాయంగా రూ 10,000 ఇవ్వాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా నిలిచేందుకు ఈ రోజు దీక్ష చేపట్టారు.

హైదరాబాదులోని తన నివాసంలో ఉదయం పదిగంటలకు దీక్షలో కూర్చున్నారు.

Related posts

ఠాకూర్ బీడీ కంపెనీ స్థలం కబ్జా

Satyam NEWS

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కు కొత్త కమిటీ

Satyam NEWS

వీర సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment