Slider కృష్ణ

సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌కు ఛాంబర్‌ రెడీ

#pavankalyan

అమరావతిలో ని సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్‌ మొదటి అంతస్తులో 212 రూమ్‌ కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు కూడా ఛాంబర్లు కేటాయించారు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Related posts

గ్రామ పంచాయ‌తీల‌కు రూ.1190 కోట్లు విడుద‌ల‌

mamatha

శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ క్రేజీ అంకుల్స్ ట్రైలర్ విడుదల

Satyam NEWS

రాజ్ కసిరెడ్డి ఇంట్లో సిట్ సోదాలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!