36.2 C
Hyderabad
April 25, 2024 20: 15 PM
Slider హైదరాబాద్

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

#uppalmunicipality

ఉప్పల్ డివిజన్ లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి కోరారు. ఉప్పల్ డివిజన్ కు సంబంధించిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం సోమవారం ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పెండింగ్‌తో కాలనీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నయని వాటికి వెంటనే పనులను చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి , ఈఈ నాగేందర్  , డీఈ నిఖిల్ రెడ్డి , ఏఈ వసంత  తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్ సత్యం న్యూస్ ప్రతినిధి

Related posts

శివోహం: కిటకిటలాడుతున్న కడప జిల్లా శైవక్షేత్రాలు

Satyam NEWS

ఓటు నమోదుకు 19వరకు గడువు

Bhavani

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

Leave a Comment