34.2 C
Hyderabad
April 19, 2024 22: 13 PM
Slider గుంటూరు

పెనుమాకలో రైతుల నిరసన దీక్ష

penumaka

తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రాజధాని పెనుమాక ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 338 వ రోజు గురువారం నిర్వహించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని, పెనుమాక గ్రామ బొడ్రాయి సెంటర్ వద్ద నిన‌దించారు.

ఈ నిరసన కార్యక్రమంలో రైతులు కళ్ళం రాజశేఖరరెడ్డి, షేక్ సాబ్ జాన్, ముప్పేర మాణిక్యాలరావు, గుంటక సాంబిరెడ్డి, గోగినేని నాగేశ్వరరావు, కడియం నాగరాజు, మాదల లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, పలగాని వెంకటేశ్వర్లు, కళ్ళం రామిరెడ్డి
తదితర రైతులు పాల్గొన్నారు.

Related posts

పోలింగ్ ముగిసింది… కొత్త ఆట మొదలు కాబోతున్నది…

Satyam NEWS

31న శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Satyam NEWS

వాహనదారులకు సూచనలు చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి

Satyam NEWS

Leave a Comment