28.2 C
Hyderabad
April 20, 2024 12: 14 PM
Slider ప్రత్యేకం

టీటీడీ బోర్డులో నేరచరితుల నియామక పిటీషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

#ttdgo

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో నేర చరితులను సభ్యులుగా నియమించారని హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్​పై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.  

బోర్డు సభ్యుల్లోని 24 మందిలో 14 మంది సభ్యులపై నేరచరిత్ర ఉందని పిటిషనర్‌ తెలిపారు. నలుగురిని రాజకీయ ప్రాధాన్యతతో నియమించారని పిటిషనర్‌ ఆరోపించారు.

14 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరుపు న్యాయవాది అశ్వినీకుమార్‌ ధర్మాసనానికి వాదనలు వినిపించారు. 14 మంది సభ్యులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.  

Related posts

ఓయూ లో చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్దం

Satyam NEWS

ట్రాజెడీ: ఈ చిట్టితల్లి పుట్టిన రోజే ఆఖరి రోజు

Satyam NEWS

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Sub Editor

Leave a Comment